తెలంగాణపై దద్దరిల్లిన లోక్‌సభ

తెలంగాణపై దద్దరిల్లిన లోక్‌సభ
న్యూఢిల్లీ : తెలంగాణ అంశంపై గురువారం లోక్‌సభ దద్దరిల్లింది. దాంతో సభ మూడుసార్లు వాయిదా పడింది. తెలంగాణ అంశంపై చర్చకు పట్టుబడుతూ టీఅర్‌ఎస్ ఎంపీలు కేసీఆర్, విజయశాంతిలు పోడియం వద్దకు దూసుకెళ్లారు. తెలంగాణకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసిన విజయశాంతి, కేసీఆర్‌లకు ఎన్డీయే మద్దతు పలికింది. అలాగే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా గొంతు కలిపారు.

దాంతో సభలో గందరగోళం నెలకొనటంతో స్పీకర్ మీరాకుమార్ సమావేశాలను 12 గంటలకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో సభను స్పీకర్ మరోసారి మధ్యాహ్నాం రెండు గంటల వరకూ వాయిదా వేశారు.
తాజా వార్తలు
Listings సుప్రీం తీర్పును గౌరవిస్తాం: ప్రధాని Listings లోక్‌సభ రేపటికి వాయిదా
Listings తెలంగాణపై ప్రకటన చేయాలి: అద్వానీ Listings బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
Listings ఆమ్లా, డీవిలియర్స్ సెంచరీలు Listings ఆత్మసాక్షిగానే రాజీనామా: జూపల్లి
Listings నాలుగోసారి లోక్‌సభ వాయిదా Listings టీఆర్‌ఎస్ చెబితే రాజీనామాలు చేయాలా?
Listings ముఖ్యమంత్రిని కలిసిన జూపల్లి Listings అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా
Listings కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ Listings జూపల్లికి తెలంగాణ మంత్రుల సంఘీభావం
Listings రాజీనామాను స్వాగతించిన కోదండరామ్ Listings సీవీసీ పదవికి థామస్ రాజీనామా
Listings 10న ఇంటర్ పరీక్ష యథాతథం Listings థామస్ నియామకాన్ని కొట్టివేసిన సుప్రీం
Listings లోక్‌సభ 12 గంటల వరకూ వాయిదా Listings కంకిపాడులో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం
Listings మరోసారి వాయిదా పడ్డ అసెంబ్లీ Listings ‘పార్లమెంట్‌ను స్తంభింపచేస్తాం’