నా జాతిని ద్వంసము చేస్తున్నది

నా జాతిని ద్వంసము చేస్తున్నది ఎవరు! షెడ్యుల్డ్ కులలా బాల బాలికలు విద్యార్ది దశ నుండి ప్రభుత్వ బడులలో చదువుతూ షెడ్యుల్డ్ హాష్టలలోవుంటూ చదువు కుంటున్నారు.హాష్టలలో వుంటున్నబాల బాలికలను మాత్రము నాటి నుండి నేటి వరకు ప్రభుత్వమూ ఖైదీలకు ఇచ్చే వసతులలో పది శాతము కూడా యి బాల బాలికలకు ఇవ్వటము లేదు.మన ప్రజా ప్రతినిధులు ప్రజా పాలకులు మాత్రము నేటి బాల బాలికలే రేపటి భారత పౌరాలని పొంతన లేని మాటలు చేభుతుంటారు.జైల్లో వుండే ఖైదీలకు రోజుకు   మెస్ బిల్ 40  రూపాయలు  యిస్తు ప్రతి రూముకు ప్రతి నల్గురికి కలిపి ఒక సీలింగ్ ఫ్యాన్ ఎరుపాటు చేస్తున్నది.పుష్కలమైన నీటి శాదుపయము కలిపిస్తున్నది.చక్కటి ప్రకృతి పార్క్ ఎరుపాటు చేస్తున్నది. వే ఖైదికైన ఆరోగ్యము కోసము ప్రతి నెలకు రొండు సార్ల సర్కారు దవఖనకు తీసుకొని వెళ్లి చూపిస్తున్నది.బోజానా విషయములో ప్రతి రోజు నాల్గు రకాల కూరలు ప్రతి ఆదివారాము మటన్  లేదా చికెన్ వొడ్డిస్తున్నది.రోజు తప్పి రోజు ఫ్రూట్ లేదా గుడ్డు వొడ్డిస్తున్నది.నేటి సమాజపు వివరాలను తెలుసు కొనుటకు వార్త పత్రికలను అందు బాటులో వుంచుతున్నది.ఖైదీల విలాసము కొరకు టేలివిజనులను వేర్పటు చేస్తున్నది.ప్రతి మూడు నెలలకు   ఒక సరి నూతన దుస్తువులను ఇస్తున్నది.ఖైదీలకు శారిర దార్డ్యము కొరకు వ్యయమ కోశము పరికరాలను అందు బాటులో వుంచుతున్నది.క్రీడల పై అవగహన కోసము వివిధ క్రీడ సామగ్రిని అందు బాటులో వుంచుతున్నది ఇట్టి సదుపాయాలు కేవలము సాదారణ ఖైదీలకు  అదే వి ఐ పి ఖైదీలకు చెప్పలేనన్ని సదుపాయాలు కలిపించు తున్నది యి ప్రభుత్వాలు,మరి రేపటి రోజులకు షెడ్యుల్డ్ బాల బాలికలు పౌరులగా ఎదుగాటానికి కలిపిస్తున్న అవకాశాలు ఒకటవ తరగతి నుండి వేనిమోదవ తరగతి వరకు రోజుకు పద్నాలుగు రూపాయలు యిస్తే నేటి  కురగాలు ధరలు చెప్పెరితిలో లేవు, కనీసము హోటలులో టిపిన్ కూడా రావటము లేదు.ఇదే గాక షెడ్యుల్డ్ కులాల  కోసము ఉద్యమాలు చేసే కొంత మంది నాయకులూ కూడా షెడ్యుల్డ్ హాస్టళ్ళు నడిపే హర్డేల్లను బెదిరించి బ్రతుకుతూ చిన్న పిల్లల కుతి కాడి అన్నము లకుంటున్నారు,షెడ్యుల్డ్ కులాలకు చెందినా హస్టలలులో స్నానానికి బాతు రూములు వుండవు.ముత్రసాలలు అసేలే వుండవు.క్రీడల కోసము కనీస సౌకర్యాలు వుండవు.నిద్రించే రుములలో సీలింగ్ ఫ్యాన్లు వున్నా తిరుగావు .ఎ రుములో కూడా పవర్ లైట్లు సరిగ్గా వుండవు.ప్రతి నెల క్రమము తప్పకుండ సర్కారు డాక్టర్స్ వొచ్చి పిల్లలకు  ఆరోగ్య నియమాలు తెలియజేసి వైద్యసేవలను అందించిలని జి  వో వున్నా పేపరుకు పరిమితము అయింది తప్ప!ఎ ప్రజా పాలకులు ప్రజా ప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోలేదు.హస్టలలులో పిల్లలకు ఏదైనా ఆపద సంబవించి మృత్యువాత పడితే షెడ్యుల్డ్ కులాల కోసము ఉద్యమాలు చేసే నాయకులూ అక్కడి రాజకీయ నాయకులూ వారి స్వార్ధము కోసము పేపర్లకు పోజులు ఇవ్వటానికి షేవ రాజకీయాలు చేస్తారు తప్ప మృత్యువు భందువులకు మేలు చేసే వారు ఎవ్వరు లేరు, మృత్యువు రావటానికి కారణాలు ఆలోచించే ఉద్యమా నాయకులూ ప్రజా ప్రతి నిధులు ప్రజా పాలకులు లేరా !లేదా షెడ్యుల్డ్ కులాలకు సంబదించిన MLA లు లేరా MP  లు లేరా లేఖ మంత్రులు లేరా విద్య వంతులు లేరా మేధావులు లేరా IAS  లు లేరా  లేక ధనవంతులు లేరా లేక షెడ్యుల్డ్ కులాల జనాభా ఏమైనా తక్కువగా వున్నదా!మరి అదికారా ములో వుండే పాలకులు ఖైదిలకంటే తక్కువ చేసి షెడ్యుల్డ్ కులాల విద్యార్దులను వెందుకు  చూస్తున్నారు.మరి జాతి  ప్రజలు యి రాజకీయ నాయకులకు ఓట్లు వేమైన వేయలేదా మొదట విద్యార్దిలకు మంచి అవకాశాలు కలిపించాలని నేటి ప్రభుత్వమూ పై ఒత్తిడి తెచ్చి జాతి కాపాడుకునే బాద్యత ప్రతి షెడ్యుల్డ్ కులాల ప్రతి ఒక్కరు తెలుసు కోవాలి ,దీనితో పటు నేటి మీడియా నేటి ప్రజా పలుకులు ఇట్టి విషయము పై మరింత అద్యనము  చేసి న్యాయము చేయాలి అప్పుడే భారత దేశము మరింత అభివృద్ధి  సదించాగలదు --------ఇట్లు బిమనపల్లి జయరాం దళిత జాతి సెల్ 9494443337  website - madhigadandora .org ------ఈమెయిలు mailto:---bjr@madhigadandora.org