రాబోవు 2014 ఎన్నికలలో భారత ప్రధాన మంత్రి మీరా కుమార్



 







మంచి నాయకత్వం కోసం భారత దేశం ఎదురు చూపు ప్రస్తుతం అధికారములో ఉన్న కాంగ్రెస్ పార్టి మల్ల గుల్లలు పడుతున్నది.ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టికి బారిఎత్తున తెలంగాణా సెగ తగులు తున్నది,ఉత్తర ప్రదేశ్ లో బలమైన పార్టీగా B S P అధికారములో ఉన్నది.బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వం నిగఎసి కూర్చున్నది.పచ్చిమ బెంగాల్లో త్రునముల్ కాంగ్రెస్ పార్టి కరకు రాణి కొయ్యగా మమత బెనర్జీ పాగా వేసి ఉన్నది.తమిళ నాడులో ప్రపంచములోనే అతి పెద్ద కుంభ కోణం జరిపిన కరుణా నిదిని 2 జి స్పెక్టం గురించి కనీసం నిలదియలేక పోయింది కాంగ్రెస్ పార్టి మరో పక్క దేశ రాజదాని నడి బొడ్డులో క్రీడ విబగాములో బారి కుంబ కోణాలు వోనికిస్తున్నవి.మహా రాష్ట్రములో సాక్షాత్తు అ రాష్ట ముఖ్య మంత్రి ఆదర్శ లో అవినితులకు పాలుపడి ముఖ్య మంత్రి పదవి నుండి దూరమయ్యారు.ఆంధ్ర కర్ణాటక సరి హద్దులో బారి మైనింగ్ మాపియ జరిగిన బిజెపిని మాటల వరకే విమర్శించిది తప్పా చేతల్లో చేయలేక పోయింది.ఇన్ని కుంబ కోణాలు మరోపక్క  చిన్న రాష్టాల ఉద్యమాలు అవినీతిపై మాజీ ప్రభుత్వ అధికారులు పోరాటాలు కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నవి,ఇప్పుడు 5 రాష్టాల ఎన్నికలు మరో పక్క కలవార పెడుతున్నవి.2014 లో వొచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండే కసరత్తు మొదలైనది.రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేయాలన్న సోనియా గాంధీ కోరిక నేర వేరే రీతిలో లేదు.ప్రస్తుతం బిజెపి పార్టి వంశ వారసత్వ రాజకీయాన్ని వ్యతిరెకిస్తున్నది.మరో పక్క ఆంధ్ర ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులూ కాకా వెంకట స్వామి గత కొద్ది రోజుల క్రితము నేరుగా సోనియా గాంధీని విదేసురల్లని పిలుపును ఇచ్చాడు.కేంద్రములో బిజెపి పార్టి దళితులకు దగ్గరవుటకు ఆనాడు ఎన్నికలలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ను ఓడించినది కంగ్రేసాని మాటికి మాటికి దళితులకు తెలియ జేస్తున్నది.ఇటువంటి తరుణములో రాహుల్ ప్రధాన మంత్రి కావటం అనేది అంత తెలికైనా విషయము  కాదు రాహుల్ గాంధీని 2019 ది ఎన్నికలలో నిలబెడితే మంచిదని కాంగ్రెస్ పార్టిలోని కొందరి సీనియర్ నాయకుల అబిప్రాయం,ఇటు మాయావతిని అటు బిజెపిని మిత్ర పక్షాలను మెప్పించి గలిగే నాయకుని కోసం ఎతుకుతున్నది.ఇట్టి సమస్యలను అడిమిన్చాలంటే అన్ని లక్షణాలు ఉన్న నాయకత్వం తప్పని సరి అవసరం కాంగ్రెస్ కు  మరో పక్క మహిళా బిల్లు ఎదురు చూస్తున్నది.నేడు ఉన్న రాజకీయ నాయకులలో అందరిని మెప్పించే ప్రధాన మంత్రికి అర్హత గల ఏకైక నాయకు రాలు  ఉన్నత విద్య రాజకీయ అనుబవం మంచి ఓర్పు సహనం అన్ని బాషలలో మాట్లేడే చక చక్యం.మరో పక్క మహిళాగ  ఉండటము అంతే గాక దళితురాలై ఉండటము ఒక్క మీరా కుమార్ కే కలిసి వొచ్చే అవకాసము మెరుగ్గా ఉన్నది.మీరా కుమార్ ను  కాంగ్రెస్ పార్టి ప్రధాన మంత్రిగా ప్రకటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నవి.మీరా కుమార్ నేడు లోక్ సభలో అందరి మన్ననలు పొందినది.అంతేగాక బాబు జగ్జీవన్ రామ్ కూతురు కావటము మరో పక్క దేశములో మీరా కుమార్ ప్రధాన మంత్రి అభ్యర్దిగా వుంటే కాంగ్రెస్ కే ఎక్కువగా కలిసొచ్చే అవకాసము ఉన్నది.2014 లో దళితుల కల నేరా వేరనున్నది.మహిళలకు కూడా ఇక్కడి నుండే మహిళా బిల్లు ఆమోదము పొందినట్టుగా బావించ వొచ్చు ,ఏది ఏమైనా ఒక దళిత జాతి మహిళా మీరా కుమార్ ను  నేడు భారత దేశములో ఎవ్వరు కదాన లేరు. మద్దతు ఇవ్వటానికి చాల పార్టిలు ముందుకు రాగలవు అనే వాదన కూడా ఉన్నది. కాంగ్రెస్ కు యి ఒక్క మార్గము మాత్రమే అధికారాన్ని అంది ఇవ్వగలదని మేధావుల ఆలోచనా ........................బి జయరాము దళిత జాతి విస్లేచాకులు హైదరాబాద్ సెల్ నంబర్ 949444337  

రాబోవు 2014 ఎన్నికలలో భారత ప్రధాన మంత్రి మీరా కుమార్


భారత దేశానికి ఉన్నతమైనా లక్షణాలు గల రాజకీయ నాయకత్వం ఎంతైనా అవసరము వున్నది నేడు భారత దేశము కుమ్బకోనల  మద్య కొట్టు మిట్టాడు తున్నది ఇట్టి తరుణములో నేడు UPA ప్రభుత్వం  కొన్ని రాష్ట్రాల పొత్తు సందర్బంగా దేనిని వదులు కోలేక మంచి  ఆర్ధిక ఎత్తైన మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి హోదాలో వుండి కూడా ఎన్నో అవినీతి కుంభ కోణాలు జరుగు తున్న పట్టి పట్టనటు వుంటున్నారు దిని అంతటికంటి కారణమూ ప్రధాన మంత్రి పూర్తి అధికారాలు నేడు మన్మోహన్ సింగ్ గారికి లేవన్నవి అక్షర సత్యము నేడు కాంగ్రెస్ కేవలం రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేయాలనీ ఉన్నదే తప్ప నీతి నిజాయతి రాజకీయ అనుబవము ఉన్న నాయకులను గుర్తుంచి ప్రధాన మంత్రిగా నియమించితే తప్ప భారత దేశము బాగు  పడే దశలో లేదు నీతి నిబద్దత మరియు హిందీ ఇంగ్లీష్ మరి కొన్ని బాషలు,ఉన్నత విద్య కలిగిన దళిత జాతి ముద్దు బిడ్డ బాబు జగ్జీవన్ రామ్ వారాసురాల్లు ప్రస్తుత లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ ప్రధాన మంత్రి హోదాకు సరైనా నాయకు రాలుగా నేడు భారత దేశం మొత్తము దళిత జాతి మొత్తము మిలియన్ కండ్లతో నేడు ఎదురు చూస్తున్నది,అక్షర సత్యము...........రాబోవు 2014 ఎన్నికలలో భారత ప్రధాన మంత్రి మీరా కుమార్