మాదిగ దండోరా సంక్షేమ సమితి తెలంగాణా విభాగము అద్యక్షులు నకిరేకంటి కొమరయ్య  మాదిగ గారు ఆదిలాబాద్ కు అద్యక్ష ఎన్నిక జరుపగా రాష్ట కమిటి మరియు  వర్కింగ్ కమిటి కలిశి బిరుదుల ధర్మయ్య మాదిగను ఏకగ్రీవంగా ఎన్నుకొని  ధర్మయ్య మాదిగ యొక్క పూర్తి వివరాలను రాష్ట అద్యక్షలు బి జయ రామ్ మాదిగ  గారికి పంపివగా గతములోను ధర్మయ్య గారి సేవలను తెలుసుకొని ధర్మయ్య ఎన్నిక  సంతృప్తిని ఇచ్చినదని బి జయ రామ్ మాదిగ గారు కొమరయ్య గారికి మరియు వర్కింగ్  కమిటికి ఫక్ష్ ద్వార తెలియ జేసారు.మరో వివరణలో నకిరేకంటి కొమరయ్య మాదిగ  బిరుదుల ధర్మయ్య మాదిగ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మాదిగ జాతి  కోసము మరింత కృషి చేయాలనీ తెయ జేశారు.రాష్ట వర్కింగ్ కమిటి మెంబర్  తాడేపల్లి శ్రీనివాస్ రావు గారు ఆదిలాబాద్ జిల్లా రాష్టములోని అన్ని  జిల్లకంటే మాదిగ జాతి బిడ్డలు నేటికి గోండ్రు గల్లుగా పిలువా  పడుతున్నారు.ఇట్టి విషయాన్నీ తెపుతూ మనవ జాతికి మూలా పురుషులు మాదిగలనితెయ  జెప్పారు.అంతే కాకుండా జిల్లా నుండి ప్రతి నియోజక కమిటీలు మండల కమిటీలు  గ్రామా కమిటీలు తొందరగా పూర్తిజేసి ఆదిలాబాద్ జిల్లా మాదిగల అందరి మన్ననలు  పొందాలని తెలియజేసారు.ఇట్టి ఎన్నికను ధర్మయ్య గారు స్వాగతిస్తూ మాదిగ  దండోరా సంక్షేమ సమితి నా పై ఉంచిన భాద్యతను జాతి కోసము మరింత సేవకు అవకాశము  కలిపించినదని జెప్పారు .
 
 
